ప్రణబ్ మాటలు వినేది లేదు: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని తాము ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని తాము ముందే చెప్పామని, అదే చేశామని వారన్నారు. తెలంగాణ ఆకాంక్షను మూడు రోజులుగా పార్లమెంటులో ప్రతిబింబింపజేస్తున్నామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని వారు చెప్పారు. అధికార పార్టీ ఇచ్చిన హామీని 700 మంది ప్రాణత్యాగాల నేపథ్యంలోనైనా అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం అసంభవమని వారన్నారు. తమను నియంత్రించడానికి ప్రయత్నిస్తే రెట్టింపుగా ఎదిరిస్తామని వారన్నారు. తమను నియంత్రించవచ్చు గానీ ప్రజలను నియంత్రించలేరని వారన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications