శ్రీలక్ష్మి నిజం చెబితే న్యాయం: మైనింగ్ వ్యాపారి
తప్పు చేసిన అధికారులు తమ హోదాలతో కేసుల నుండి బయటపడాలని చూస్తున్నారన్నారు. ఐఏఎస్ అధికారుల్లో చాలామంది నిజాయితీగా పని చేసే వారు ఉన్నారన్నారు. రాజగోపాల్ తనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరటం సిగ్గుచేటన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తప్పు చేయలేదని చెబుతున్న ఆ అధికారులు కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలో ప్రమాణం చేయటానికి సిద్ధమా అని ప్రశ్నించారు.
కాగా గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని బ్రాహ్మణీ స్టీల్స్ విషయంలో జమ్మలమడుగు ఆర్డీవో వెంకట రమణా రెడ్డి గురువారం సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యారు.
Comments
srilaxmi gali janardhan reddy cbi hyderabad శశి కుమార్ శ్రీలక్ష్మి గాలి జనార్ధన్ రెడ్డి సిబిఐ హైదరాబాద్
English summary
Sasi Kumar appealed to Srilaxmi to told true in Gali Janardhan Reddy case before CBI.
Story first published: Thursday, November 24, 2011, 16:23 [IST]