వట్టిని చెప్పుతో కొట్టే వాడిని: టిడిపి ఎంపీ మోదుగుల

ప్రజలు తిరస్కరించినా సిగ్గులేకుండా కాంగ్రెసు తరఫున ఓడిన నేతలు వేదిక ఎందుకు ఎక్కారని ప్రశ్నించారు. రచ్చబండ కార్యక్రమం పార్టీలకు సంబంధించినది కాదన్నారు. దెందులూరు రచ్చబండలో చింతమనేనిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అసలు మంత్రి వట్టి వసంత్ కుమార్, ఎంపీ కావురి సాంబశివ రావు ఎవరంటూ ప్రశ్నించారు. కాగా శనివారం దెందులూరు రచ్చబండ కార్యక్రమంలో మంత్రి వట్టి, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య బాహాబాహీ జరగటం తెలిసిందే.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications