శ్రీలక్ష్మి విదేశాలకు చిత్తగించే ప్రమాదం: అరెస్టుపై సిబిఐ

గాలి జనార్దన్ రెడ్డికి మేలు కలిగే విధంగా శ్రీలక్ష్మి రెండు జీవోలు జారీ చేశారని, మైనింగ్ వ్యాపారి శశికుమార్ను లంచం అడిగారని, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వానికి నష్టం కలిగించారని సిబిఐ ఆరోపించింది. అయితే, సిబిఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు సోమవారం సాయంత్రం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆమెను రేపు సిబిఐ కోర్టు ముందు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. సిబిఐ కార్యాలయంలో గానీ మహిళా పోలీసు స్టేషనులో గానీ ఉంచాలని ఆదేశించింది.
తాను సిబిఐ కార్యాలయంలోనే ఉంటానని శ్రీలక్షి చెప్పారు. దీంతో ఆమె వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పెట్టి సిబిఐ కార్యాలయంలో ఉంచారు. తాను హృద్రోగంతో బాధపడుతున్నానని చెబుతూ అందువల్ల తనను సిబిఐ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కూడా ఆమె కోర్టును కోరారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications