దారి తప్పిన మేధావి రామోజీ: జగన్ పార్టీ నేత పద్మ

తెలుగు అక్షరాలను మలినం చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పాత్రికేయ ముసుగులో అవినీతి సామ్రాజ్యానికి రామోజీ రావు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై జరుగుతున్న సిబిఐ విచారణను కప్పి పుచ్చుకోవడానికి రామోజీ రావు ఇదంతా చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రశ్నలకు తాము సమాధానం చెబుతున్నామని, కానీ తమ ప్రశ్నలకు రామోజీ రావు సమాధానం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. నీతినియమాలు, నైతిక విలువలు ఉంటే తనపై వచ్చిన ఆరోపణల మీద రామోజీ రావు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications