జగన్ మాటే 21 మంది బాట, అవిశ్వాసానికే ఓటు: పిల్లి

అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదని, రైతు సమస్యలపై ప్రతిపాదించారు కాబట్టి మద్దతివ్వాలని జగన్ చెప్పారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తమ మధ్య విభేదాలు లేవని, తామంతా ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. కాగా, కొండా సురేఖ ఈ సమావేశానికి రాలేదు. అయితే, ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి సమావేశానికి వచ్చారు. దీన్నిబట్టి కొండా సురేఖ కూడా జగన్ వెంటే ఉండవచ్చునని అంటున్నారు. కానీ, సురేఖ జగన్ ఫోన్ చేసినా పలకలేదని ఓ ప్రముఖ టీవీ చానెల్లో వార్త వచ్చింది. అవిశ్వాసానికి మద్దతిస్తామని, దానివల్ల సంభవించే తదుపరి పరిణామాలను ఎదుర్కోవాడనికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications