జగన్ ఎమ్మెల్యేలతో పోల్చుకుంటున్న చిరు ఎమ్మెల్యేలు

కాగా, అవిశ్వాసంపై తీర్మానంపై చర్చను స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిఎసి సమావేశంలో ఖరారు చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని సోమవారంనాడు చర్చకు చేపట్టే అవకాశం ఉంది. అదే రోజు ఓటింగు కూడా జరుగుతుంది. కరువుపై చర్చ ముగిసిన తర్వాతనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. పది గంటలపాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాలను మరో ఐదు రోజులు పొడగించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని అధికార కాంగ్రెసు పార్టీ తిరస్కరించింది.
ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసే విషయంపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవితో మాట్లాడారు. సాంకేతికంగా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు చిరంజీవి విప్ జారీ చేయాల్సి ఉంటుంది. కాగా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమ శాసనసభ్యులకు విప్ జారీ చేశాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications