జగన్కు ఎదురుతిరిగిన సత్యవతి, ప్రభుత్వానికి బాసట

తనకు వైయస్ రాజశేఖర రెడ్డి సీటు ఇవ్వడం వల్లనే గెలిచానని ఆమె చెప్పారు. వైయస్ జగన్ అంటే తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని, అయితే ప్రభుత్వాన్ని కూల్చడంలో తాను భాగస్వామిని కాబోనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ పథకాలనే కొనసాగిస్తున్నారని, ప్రజలకు అవి చేరువగా ఉన్నాయని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు బాబూరావుతో చర్చలు జరిపారు. మరో ఇద్దరు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం జగన్ ఆపరేషన్ను చేపట్టింది. జగన్ వైపు పది మందికి మించి శాసనసభ్యులు లేకుండా చూడాలనే ప్రయత్నంలో ఉంది.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications