జగన్కు ఎదురుతిరిగిన సత్యవతి, ప్రభుత్వానికి బాసట

తనకు వైయస్ రాజశేఖర రెడ్డి సీటు ఇవ్వడం వల్లనే గెలిచానని ఆమె చెప్పారు. వైయస్ జగన్ అంటే తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని, అయితే ప్రభుత్వాన్ని కూల్చడంలో తాను భాగస్వామిని కాబోనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ పథకాలనే కొనసాగిస్తున్నారని, ప్రజలకు అవి చేరువగా ఉన్నాయని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు బాబూరావుతో చర్చలు జరిపారు. మరో ఇద్దరు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం జగన్ ఆపరేషన్ను చేపట్టింది. జగన్ వైపు పది మందికి మించి శాసనసభ్యులు లేకుండా చూడాలనే ప్రయత్నంలో ఉంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications