ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్, కొత్త ఎమ్మెల్యేల కోసం వేట

డబుల్ గేమ్ ఆడేవారు తన వద్దకు రావద్దని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం వల్ల అనర్హతకు గురై ఉప ఎన్నికలు వస్తే తాను చూసుకుంటానని ఆయన వారితో అన్నారు. తాను అనర్హత వేటుకు భయపడబోమని, అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తామని సమావేశానంతరం శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శనివారంనాటి సమావేశానికి 22 మంది శానససభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టడానికి కొత్త శాసనసభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కూడా జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరో 12 మందిని తన వైపు రాబట్టుకోగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టడం సులభం అవుతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications