మాకు పడగొట్టే సత్తా లేదనే చెబుతున్నాం: శోభా నాగిరెడ్డి

జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలపై విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. ప్రతి సమావేశంలో మా బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేపు అవిశ్వాసం తీర్మానం సమయంలో బలం తెలిసిపోతుందన్నారు. అయితే తమ లక్ష్యం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదన్నారు. కాంగ్రెసు, టిడిపిలు పోటాపోటీగా జగన్పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ నేతలతో పాటు ఓ వర్గం మీడియా కూడా కట్టుకథలు అల్లడం శోచనీయమన్నారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా జగన్ వెంటే నడుస్తామని చెప్పారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications