మేయర్ పదవికి బండ కార్తిక రెడ్డి రాజీనామా

మేయర్ పదవి విషయంలో గత కొద్ది రోజులుగా మజ్లీస్కు, కాంగ్రెసుకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేయడానికి తొలుత కార్తిక రెడ్డి కొంత మొరాయించారు. పదవిలో కొనసాగడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగడానికి మజ్లీస్ శాసనసభ్యుల మద్దతు అవసరం కావడంతో సంబంధాలు బెడిసికొట్టకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వారు కార్తిక రెడ్డి చేత రాజీనామా చేయించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కార్తిక రెడ్డి, నగర శానససభ్యులు, మంత్రుల సమక్షంలో మేయర్ పదవిని మజ్లీస్కు అప్పగించనున్నట్లు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నెల 17వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో కొత్త మేయరు ఎన్నిక జరుగుతుంది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications