బాబూ! రెండు కళ్లు వద్దు: తెలంగాణపై అసెంబ్లీలో గండ్ర

రైతుల సంక్షేమానికి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా చేసిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. ఉపాధి హామీ పథకాల నిధులు బొక్కేసిన ఘనత టిడిపిది అన్నారు. ప్రభుత్వం ఏం తప్పు చేసిందని టిడిపి అవిశ్వాసం పెడుతోందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని మీ శాపనార్థాలతో పడిపోదన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు అవిశ్వాసం పెడుతున్నారా అన్నారు.
ఈ ప్రభుత్వం కూలితే తెలంగాణ వస్తుందన్న వారు ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు అధికారంలో ఉంటేనే తెలంగాణ వస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, కేంద్రంపై తమకు తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదులుకోవాలని సూచించారు. కాంగ్రెసులో ఉండే మేం తెలంగాణ సాధిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, తెలంగాణ రావాలన్నా ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలన్నారు. అవిశ్వాసంపై టిడిపికి మద్దతిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని సూచించారు. వైయస్ ఆత్మకు శాంతి కలగాలంటే మీరు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications