వైయస్ జగన్ సమర్థతపై స్పష్టత వచ్చింది: బొత్స

ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యుల కనుసన్నల్లోనే ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శానససభ్యులు, రాయలసీమ శానససభ్యులు అంటూ వేర్వేరుగా ఉండరని, అందరూ కాంగ్రెసు శాసనసభ్యులేనని, పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నప్పుడు పార్టీ శాసనసభ్యులుగా వ్యవహరించారని ఆయన అన్నారు. సభలో ఎత్తులకు పైయెత్తులు వేసినా తాము అవిశ్వాసాన్ని సమర్థంగా ఎదుర్కున్నామని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో కొంత మంది వెనక్కి వచ్చారని ఆయన అన్నారు. కొంత మంది శాసనసభ్యులు పార్టీకి చేసిన రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాము దేనికి భయపడబోమని, ఎందుకు భయపడతామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడానికి అవిశ్వాత తీర్మానం ప్రతిపాదన వల్ల అవకాశం లభించిందని ఆయన అన్నారు. చిరంజీవి మాటకు కట్టుబడి కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications