వైయస్ విజయమ్మపై దాడి బాధాకరం: కొండా సురేఖ

తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని కానీ వారు మాత్రం చివరి వరకు ఒక్కత్రాటిపై నిలబడ్డారన్నారు. అనర్హతకు తాము భయపడేది లేదని తెలిసే తాము విప్ ధిక్కరించి ఓటు వేశామన్నారు. తమ అనర్హతపై తాత్సారం చేస్తారని తాము భావించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు పార్టీ నేతలు దుష్ర్పచారం కూడా చేశారన్నారు.
తాము దేనికైనా సిద్ధపడి వేటు వేస్తారని తెలిసే అవిశ్వాసానికి మద్దతు తెలిపామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కడప ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. తాము రైతు సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి మద్దతిచ్చామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications