ప్రభుత్వం నన్ను బెదిరించింది: జగన్ ఎమ్మెల్యే సుచరిత

ఇన్నాళ్లూ వైయస్ జగన్తో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెసు దారి పట్టారని అది సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు వేరుగా మీడియాతో అన్నారు. జగన్ నుండి వెనక్కి వెళ్లిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో శాసనసభ్యుడిగా గెలిచిన చంద్రశేఖర రెడ్డి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. విప్ ధిక్కరించి 16 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట రావడం చారిత్రాత్మకమన్నారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications