వైయస్ విజయమ్మ ఎంట్రీతో చంద్రబాబు స్పీచ్కు బ్రేక్

సభలోకి ప్రవేశించిన విజయలక్ష్మికి మంత్రులు గల్లా అరుణ కుమారి, సునీతా లక్ష్మారెడ్డి, వట్టి వసంత కుమార్, పొన్నాల లక్ష్మయ్య అభినందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, తదితరు సభ్యులతో కలిసి ఆమె సభలోకి ప్రవేశించారు. వైయస్సార్కు జోహార్లు, అమర్ రహే వైయస్సార్ అంటూ వారు నినాదాలు చేశారు. ఆమెకు సీటు కేటాయింపులో కొంత అయోమయం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications