తెలుగు మీడియాకు వైయస్ జగన్ నో రిప్లయ్

జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి పెట్టుబడులపై, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో సంబంధాలపై, తన ఆస్తులపై సిబిఐ విచారణ మీద, తన ఢిల్లీ పర్యటనపై, కాంగ్రెసు అధిష్టానంతో తాను కమ్మక్కయినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సాక్షి మీడియాలో పెట్టుబడుల గురించి ప్రశ్నించే నైతికత ఎవరికీ లేదని ఆయన అన్నారు. సిబిఐ తనను వేధించినా అదో సమస్య కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కుమ్మక్కయ్యారని ఆయన విమర్సించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో తన పేరు లేదని ఆయన స్పష్టం చేశారు.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications