కడుపు కొట్టి భవంతి కట్టాడు: జగన్పై ఎర్రన్నాయుడు

రైతుల సమస్యలపై తాము అవిశ్వాసం పెడితే ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదనడం రైతులను అపహాస్యం చేయడమేనని అవి ద్రోహపూరిత వ్యాఖ్యలన్నారు. రోజుకు డజను మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తుంటే అది అసాధారణ విషయం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో మందులు లేవవి, వైద్యులు లేరని ఆరోపించారు. ఆత్మహత్యలు రైతులు మంత్రులకు పట్టడం లేదన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications