కడుపు కొట్టి భవంతి కట్టాడు: జగన్పై ఎర్రన్నాయుడు
రైతుల సమస్యలపై తాము అవిశ్వాసం పెడితే ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదనడం రైతులను అపహాస్యం చేయడమేనని అవి ద్రోహపూరిత వ్యాఖ్యలన్నారు. రోజుకు డజను మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తుంటే అది అసాధారణ విషయం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో మందులు లేవవి, వైద్యులు లేరని ఆరోపించారు. ఆత్మహత్యలు రైతులు మంత్రులకు పట్టడం లేదన్నారు.
Comments
yerram naidu ys jagan kiran kumar reddy congress hyderabad ఎర్రన్నాయుడు వైయస్ జగన్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
TDP senior leader Yerram Naidu accused YS Jaganmohan Reddy for his buildings and also lashes out at Kiran Kumar Reddy's government.
Story first published: Wednesday, December 7, 2011, 14:28 [IST]