కడుపు కొట్టి భవంతి కట్టాడు: జగన్పై ఎర్రన్నాయుడు

రైతుల సమస్యలపై తాము అవిశ్వాసం పెడితే ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదనడం రైతులను అపహాస్యం చేయడమేనని అవి ద్రోహపూరిత వ్యాఖ్యలన్నారు. రోజుకు డజను మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తుంటే అది అసాధారణ విషయం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో మందులు లేవవి, వైద్యులు లేరని ఆరోపించారు. ఆత్మహత్యలు రైతులు మంత్రులకు పట్టడం లేదన్నారు.












Click it and Unblock the Notifications