ఈడి నోటీసుకు చంద్రబాబు తనయుడు లోకేష్ వివరణ

చంద్రబాబు కుటుంబానికి సింగపూర్లో హోటల్ ఉందనే ఆరోపణలపై కూడా ఈడి విచారణ జరుపుతోంది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ యజమాని, తెలుగుదేశం నాయకుడు సిఎం రమేష్ కూడా ఈడి నోటీసులకు వివరణ ఇచ్చారు. సంబంధిత పత్రాలను సమర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్పై హైకోర్టు చంద్రబాబు, తదితరుల ఆస్తులపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈడి నవంబర్ 22వ తేదీన పలువురికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications