అవిశ్వాసం తర్వాత కాంగ్రెసు బలహీనపడింది: కిషన్ రెడ్డి

అవిశ్వాస తీర్మానం తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం ఓడినట్లుగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మూడంచెల విధానాన్ని సమర్థిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications