తెలంగాణకు, క్యాబినెట్ విస్తరణకు లింక్ పెట్టిన ఆజాద్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో మాట్లాడిన తర్వాతనే విప్ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. వైయస్ జగన్ వైపు 16 మంది శాసనసభ్యులు వెళ్లడం ఆశ్చర్యకమైన విషయమని ఆయన అన్నారు. రేపు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి వస్తారని, వారితో తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తామని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి బలాన్ని నిరూపించుకుందని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు.
చిరంజీవి కాంగ్రెసు పార్టీలో భాగమని, చిరంజీవి కాంగ్రెసు నాయకుడని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారనే విషయంలో నిజం లేదని ఆయన అన్నారు. చిరంజీవికి తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులకు, నాయకులకు తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆజాద్ చెప్పారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications