సిబిఐ కౌంటర్తో బయటకురాని రాజగోపాల్, శ్రీలక్ష్మి పైనా

ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. రాజగోపాల్ బయటకు వెళితే ప్రాణహాని ఉందని, రాజగోపాల్కు సంబంధించిన తాజా సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. కేసు కీలక దశలో ఉందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్నారు. రాజగోపాల్ను మరో వారం రోజులు ఉండనివ్వాలని, చాలా సమాచారం తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఇరువురి వాదనలు విన్న కోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించి బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. 19వ తేది వరకు బెయిల్ నిలుపుదల చేసింది. దీంతో ఉదయం బెయిల్ వచ్చినప్పటికీ రాజగోపాల్ బయటకు రాలేక పోయారు. కాగా రాజగోపాల్ బెయిల్ పైన పిటిషన్ వేసినట్లే శ్రీలక్ష్మి బెయిల్ పైన కూడా పిటిషన్ వేయాలని సిబిఐ భావిస్తున్నట్లుగా సమాచారం.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications