పొట్టి శ్రీరాములే స్ఫూర్తి, సమైక్యవాది కాదు: కోదండరామ్

తాము పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తానని చెప్పి డిసెంబర్ 9న ప్రకటన చేసి ఆ తర్వాత మాట తప్పిందన్నారు. తెలంగాణను సాధించుకోవడంలో కాంగ్రెస్ వాదులు విఫలమైనారన్నారు. కాగా తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని తాము ఏనాడూ అనలేదని కోదండరామ్ స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి పిలుపునిస్తే ఉపసంహరించు కుంటున్నామనీ చెప్పారు.
More From
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications