పొట్టి శ్రీరాములే స్ఫూర్తి, సమైక్యవాది కాదు: కోదండరామ్

తాము పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తానని చెప్పి డిసెంబర్ 9న ప్రకటన చేసి ఆ తర్వాత మాట తప్పిందన్నారు. తెలంగాణను సాధించుకోవడంలో కాంగ్రెస్ వాదులు విఫలమైనారన్నారు. కాగా తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని తాము ఏనాడూ అనలేదని కోదండరామ్ స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి పిలుపునిస్తే ఉపసంహరించు కుంటున్నామనీ చెప్పారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications