బస్సునుండి జారి విద్యార్థి మృతి, ప్రమాదాల్లో నలుగురు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద లారీ - వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. బస్సు విశాఖపట్నం నుండి ఒంగోలు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో పదిహేను మంది ప్రయాణీకులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాలుగేళ్ల కూతురు సహా తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications