జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలకు 19న స్పీకర్ నోటీసులు

కాగా.. ఆ రోజే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. ఆమె శాసనసభా సభ్యత్వంపై స్పీకర్ అదే రోజు నిర్ణయం తీసుకునే వీలుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఆయన లోకసభ స్పీకర్ మీరా కుమార్ను, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలుసుకున్నారు. న్యాయనిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో చర్చించారు.












Click it and Unblock the Notifications