వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆత్మహత్యలకు ప్రోత్సహించవద్దు: వైయస్ విజయమ్మ
పులివెందుల ప్రాంత ప్రజలకు మంచినీటి కోసం సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, పంటలన్నీ ఎండిపోయేలా ఉన్నాయని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే సాగు నీటి సమస్య వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదని ఆమె విమర్శించారు. జనవరి 1వ తేదీలోగా చిత్రావతికి 0.5 టిఎంసిల నీరు ఇవ్వడానికి అధికారులు ఆమె హామీ ఇచ్చారు. అయితే లిఖితవూర్వక ఆమె కోసం ఆమె అనంతపురానికి బయలుదేరి వెళ్లారు.
Comments
English summary
YSR Congress party Pulivendula MLA YS Vijayamma urged irrigation officers not to encourage farmers towards suicides.
Story first published: Monday, December 19, 2011, 19:55 [IST]