దాడి వెనుక హోంమంత్రి కొడుకన్న మంద కృష్ణ, అరెస్టు

శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ నుండి మంద కృష్ణ మాదిగ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు బషీర్ బాగ్ వద్దే అడ్డగించారు. మంద కృష్ణతో పాటు పలువురు మాదిగ హక్కుల పోరాట నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ తరలించారు. మందకృష్ణను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసి పిఎస్ తరలిస్తుండగా కార్యకర్తలు వాహనానికి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా తప్పించారు.












Click it and Unblock the Notifications