వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజారాజ్యం పునరుద్ధరణ ఉండదు: కోటగిరి విద్యాధర రావు
సమన్వయ కమిటీలో చిరంజీవికి స్థానం కల్పించడం వల్ల అభిమానుల్లో మనోధైర్యం పెరిగిందని, అది కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మూడు ప్రాంతాలను సమతులనం చేస్తూ సమన్వయ కమిటీని వేశారని, ఇది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పునరుద్ధరించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి ప్రకటన ఆ వార్తలకు బలం చేకూర్చింది.
Comments
kotagiri vidyadhara rao chiranjeevi botsa satyanarayana congress కోటగిరి విద్యాధర రావు చిరంజీవి బొత్స సత్యనారాయణ కాంగ్రెసు
English summary
Congress senior leader Kotagiri vidyadhara Rao said that Prajarajyam party will not be revived.
Story first published: Friday, December 23, 2011, 18:25 [IST]