స్పీకర్కు ఏం చెబుదాం!?: జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

విప్ ధిక్కరించినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవసరమనుకుంటే వేటు వేయమని వారు స్పీకర్ను కోరేందుకే భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అనర్హత పిటిషన్లను పెండింగులో పెట్టవద్దని వారు స్పీకర్ను కోరనున్నారు. ఈ నెల 29వ తేదిలోగా స్పీకర్ ముందు వారు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉండగా అంతకుముందే ఆయనను కలిసి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారికి ఇప్పటి వరకు నాదెండ్ల పాయింట్మెంట్ దొరకలేదు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిసి వారు ఇదే విషయాన్ని చెప్పే అవకాశముంది.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications