వైయస్ జగన్ పార్టీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

ఆదోనీ కోర్టుకు హాజరై వస్తుండగా కర్నూలు జిల్లా కోస్గీకి చెందిన రామయ్యపై ఈ దాడి జరిగింది. ముఠా కక్షలతో రామయ్యకు సంబంధం ఉందని పోలీసుసు చెప్పారు. 2009 ఎన్నికల్లో మంత్రాలయం శాసనసభా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేరాలపై జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఈ దాడి జరిగింది.












Click it and Unblock the Notifications