అన్నా టీమ్పై కన్ను: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఖురేషీ

తాము ఫలానా పార్టీని బహిష్కరిస్తామని మాత్రమే అన్నా సభ్యులు చెప్పారని, చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ ప్రొప్రైటీ సమస్య తలెత్తవచ్చునని వారికి చెప్తామని ఆయన అన్నారు. మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికలు జనవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. పటిష్టమైన జన లోక్పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే యుపిఎ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications