అన్నా టీమ్పై కన్ను: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఖురేషీ

తాము ఫలానా పార్టీని బహిష్కరిస్తామని మాత్రమే అన్నా సభ్యులు చెప్పారని, చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ ప్రొప్రైటీ సమస్య తలెత్తవచ్చునని వారికి చెప్తామని ఆయన అన్నారు. మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికలు జనవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. పటిష్టమైన జన లోక్పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే యుపిఎ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications