రైతుల కోసం తొలిసారి ఉప ఎన్నికలు: వైయస్ జగన్

రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. చిత్తూరు ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, నారాయణ రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రమీలమ్మ మల్లూరులో జగన్ను కలిశారు. అంతకు ముందు జగన్ వండాది గ్రామంలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఆయన చెప్పారు. కడప జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర మంగళవారంనాడు రెండో రోజుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications