తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు, స్పష్టత ఉంది: బాబు

రాష్ట్రంలో సిగ్గు మాలిన, నీతి మాలిన ప్రభుత్వం ఉందని, కాంగ్రెసు నేతలు పేదలను జలగల్లా పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా చేసే వరకు టిడిపి పోరాటం చేస్తుందన్నారు. రైతుల పెట్టుబడులు పెరగగా, దిగుబడులు చేసేందుకు ధరలు లేవన్నారు. ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యంలో అరకిలో పురుగులే ఉంటున్నాయన్నారు. కాగా చంద్రబాబు తన పర్యటనలో పంటపొలాల్లో రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications