వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుబ్బరాయసాగర్ నీటి వివాదం: జెసి వర్సెస్ శైలజానాథ్
దీంతో తమకు నీరు రాకుండా మంత్రి శైలజానాథ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన జెసి వర్గీయులు మంగళవారం ఆ ఇసుక బస్తాలను తొలగించారు. తమకు నీటిని కేటాయించిన తర్వాతే పుత్తూరుకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు వేసిన ఇసుక బస్తాలను జెసి తీసివేయించడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Comments
English summary
Former Minister JC Diwakar Reddy followers removed sand bags from Tadipatri second water bridge.
Story first published: Tuesday, December 27, 2011, 13:13 [IST]