సుబ్బరాయసాగర్ నీటి వివాదం: జెసి వర్సెస్ శైలజానాథ్

దీంతో తమకు నీరు రాకుండా మంత్రి శైలజానాథ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన జెసి వర్గీయులు మంగళవారం ఆ ఇసుక బస్తాలను తొలగించారు. తమకు నీటిని కేటాయించిన తర్వాతే పుత్తూరుకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు వేసిన ఇసుక బస్తాలను జెసి తీసివేయించడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications