లోక్పాల్పై కేంద్రాన్ని కడిగి పారేసిన సుష్మాస్వరాజ్

బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని, లోకాయుక్త రాష్ట్రాలకు సంబంధించినదని దాన్ని బిల్లులో చేర్చడం సరికాదన్నారు. ప్రస్తుత బిల్లు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు రాష్ట్రాలకు తప్పనిసరి చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రాల జాబితాపై కేంద్రం చట్టాలు చేయలేదన్నారు. బిల్లుపై మంత్రుల మధ్యే విభేదాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్ లేకుండానే మైనార్టీలు ఈ దేశంలో అత్యున్నత పదవులు అనుభవించారని, కానీ కాంగ్రెసు దేశాన్ని మతప్రాతిపదికన విభజించే కుట్ర చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications