జగన్ కేసులో మంత్రులు, అధికారులు: పిల్ కొట్టి వేత
మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిబిఐ అధికారులకు చెప్పుకోవాలని కోర్టు పిటిషనర్కు సూచించింది. కాగా సిబిఐ ప్రత్యేక కోర్టులో తన పిటిషన్ కొట్టి వేయడంతో ఈ అంశంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పిటిషనర్ సుధాకర్ రెడ్డి చెప్పారు. కాగా జగన్ ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
Comments
English summary
CBI special court abrogated Sudhakar Reddy's petition in YS Jaganmohan Reddy property case.
Story first published: Wednesday, December 28, 2011, 8:49 [IST]