తెలంగాణపై అధిష్టానం హామీ: పరిశీలనే అన్న ఎంపీలు

అయితే హామీ వచ్చిందన్న వార్తలను ఎంపీలు కొట్టి పారేశారు. తమకు హామీ రాలేదని కేవలం పరిశీలనలో ఉందని మాత్రమే అధిష్టానం చెప్పిందని ఎంపీ వివేక్ చెప్పారు. అవకాశం ఉన్నప్పుడల్లా తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. తెలంగాణ అంశంపై సీరియస్గా చర్చిస్తున్నామని తెలిపారన్నారు. సీరియస్నెస్ గుర్తించామని చెప్పడం వల్లే ఓటింగుకు హాజరయ్యామన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కోసమే మేం పోరాటం చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications