భూవివాదమే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ప్రాణం తీసింది

వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని తనకు ఇచ్చేయాలని, తన పేరు మీద రిజిష్టర్ చేయించాలని గొడవకు దిగినట్లు ఓ ప్రముఖ టీవీ చానెల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, అందుకు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నిరాకరించడాని చెబుతున్నారు. ఈ వివాదమే గత కొద్ది రోజులుగా నడుస్తోంది. దీనిపైనే పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఓ శాసనసభ్యుడిని కలవడానికి వెళ్లాడని చెబుతారు. అయితే ఎమ్మెల్యే కలవలేదని తెలుస్తోంది. దాంతో తిరిగి వస్తుండగా తనతో పాటు ఆటోలో ఉన్న అనుచరుడు అనిల్ మరికొంత మంది సాయంతో హత్య చేసినట్లు చెబుతున్నారు.
తనకు తన అనుచరుల నుంచి ప్రాణభయం ఉందని భావించిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనిల్ అనే అనుచరుడిని వెంటేసుకుని వాహనాలను వదిలేసి గత కొద్ది రోజులుగా తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అనిల్తో కలిసి ప్రత్యర్థులు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని ఓ ప్రముఖ టీవీ చానెల్ కథనం.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications