కిరణ్, బొత్స మధ్య సయోధ్యకు ఆజాద్ ప్రయత్నాలు

ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సమైక్యంగా పని చేయటం లేదని వారంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మూలంగా కాంగ్రెస్కు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి వైఖరి మరింత కుంగదీస్తున్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే వీరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని అనుకుంటోంది.












Click it and Unblock the Notifications