మద్యం,తెలంగాణ: బాబు,జగన్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్

రాష్ట్రంలో బెల్టు షాపులకు తాళం చెవులు ఇచ్చిందే చంద్రబాబు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మద్యం నిషేధానికి బాబు తన హయాంలో తూట్లు పొడిచి ఇప్పుడు కాంగ్రెసుపై విరుచుకు పడటం విచారకరమన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం దూరమైనప్పటి నుండి ఆయనకు నిద్ర పట్టడం లేదన్నారు. బాబు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి వెదవ పనులని రుద్రరాజు పద్మరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మధ్యాంద్ర ప్రదేశ్గా మార్చింది బాబే అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు సిద్ధమని బొత్స అంటే బాబు స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.
More From
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications