జగన్ను నమ్మడం లేదు: తెలంగాణ ప్రకటనపై కెటిఆర్

గ్రామాల్లో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబే కారణమని టిఆర్ఎస్ మహిళా విభాగం నేత పద్మా దేవెందర్ రెడ్డి అన్నారు. కల్తీ సారా బాధితులను బాబు పరామర్శించడం హాస్యాస్పదమన్నారు. అతనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ మద్యం నిషేధం అమలు చేస్తే బాబు దానికి తలుపులను బార్లా తెరిచారన్నారు. కాగా జగన్ తెలంగాణలో యాత్ర చేస్తే ఏం చేయాలో తెలంగాణవాదులకు తెలుసునని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు.












Click it and Unblock the Notifications