రిలయన్స్తో రామోజీ బంధం రుజువు: కొణతాల

రామోజీ రావు, రిలయన్స్ వ్యాపార బంధంతో ఇక్కడ క్విడ్ ప్రోకో (ఫలానికి ప్రతిఫలం) ఉన్నట్లుగా తేటతెల్లమైందని ఆయన అన్నారు. కేజి బేసిన్లో గ్యాస్ బ్లాకులను వేలంలో తీసుకోవడానికి రిలయన్స్కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా సహాయ సహకారాలు అందించారని, అందుకు ప్రతిఫలంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని ఆయన అన్నారు. వాస్తవానికి గతంలోనే రిలయన్స్కు అనుబంధంగా ఉండిన జెఎం ఫైనాన్స్ ద్వారా నిమేష్ కంపానీ రూ. 18000 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థల్లో రూ. 2600 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications