విజయ సాయి రెడ్డిని రక్షించే యత్నం: ఎర్రన్నాయుడు

ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడగాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ఆయన అడిగారు. జగన్, కాంగ్రెసు కుమ్మక్కయ్యారని చెప్పడానికి అదే నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు వేర్వేరు కాదని, కాంగ్రెసు అనే విషవృక్షంలో వైయస్సార్ కాంగ్రెసు ఓ కొమ్మ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ప్రతి కుంభకోణంలోనూ సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులను, అధికారులను బాధ్యులను చేయాలని, వారిపై విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications