బాబుపై విజయమ్మ పిటిషన్ మరో బెంచీకి బదిలీ

గతంలో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కూడా రిలయన్స్ ప్రస్తావన ఉండడంతో విచారణ నుంచి దీపక్ వర్మ తప్పుకున్నారు. వైయస్ విజయమ్మ పిటిషన్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో విజయమ్మ పిటిషన్పై విచారణ జస్టీస్ దీపక్ వర్మ, భండారీ బెంచ్ నుంచి మరో బెంచీకి మారింది. రాష్ట్ర హైకోర్టులో విచారణను చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణను మరో హైకోర్టుకు మార్చాలని విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications