వైయస్ జగన్ను పర్యటనను అడ్డుకోగలరా: రేవంత్ రెడ్డి
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్లో నిద్రపోయారని, తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ హైదరాబాదులో ఉన్నారని, వారు కదలకుండా జిల్లా బంద్కు పిలుపునిచ్చారని, అలా విద్యార్థులను, ప్రజలను బలి చేయడానికి వారిద్దరు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులను, యువకులను, ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెసు పార్టీని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు బహిరంగ సభకు 50 వేల మంది దాకా వచ్చారని, అది చూసైనా తెరాసకు, తెలంగాణ జెఎసికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు.
Comments
English summary
TDP Telangana region MLA Revanth reddy has questioned TRS and Telangana JAC regarding YS Jagan's Nizamabad tour.
Story first published: Saturday, January 7, 2012, 17:08 [IST]