కాంగ్రెసు కుమ్ములాటలకే సరి, ఇక జగనే: అమర్నాథ్

బొత్స, సిఎం కుర్చీ కోసం పోట్లాడుకుంటున్నారన్నారు. సభలో అందరికంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది తామేనని, నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు విహార యాత్రలకు వెళ్లడం సరికాదని మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యేలంతా ఎంజాయ్ చేశారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications