జగన్ దీక్షలో జనాలు లేరనడంపై కొండా సురేఖ కామెంట్
ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం తప్పదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. ఉప ఎన్నికలు జరిగే 24 స్థానాలలో కనీసం పదమూడు స్థానాల్లో టిడిపికి డిపాజిట్ రాదన్నారు. రోజుకొకటి మాట్లాడుతూ పగటి కలలు కనడం బాబుకు అలవాటే అన్నారు. బాబు తీరు చూస్తుంటే ఆయనకు మతిమరుపు వచ్చిందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. సొంత జిల్లాలో నిరాదరణకు గురైన బాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెసు కొట్టుకుపోతాయన్న బాబు మరి తనకు ప్రత్యర్థి ఎవరో చెప్పాలన్నారు.
Comments
konda surekha gone prakash rao telangana ys jagan nizamabad కొండా సురేఖ గోనె ప్రకాశ రావు తెలంగాణ వైయస్ జగన్ నిజామాబాద్
English summary
YS Jaganmohan Reddy camp Congress MLA Konda Surekha said that public will come to Jagan's meeting which held this evening.
Story first published: Thursday, January 12, 2012, 14:13 [IST]