అధికారముందనే: పిఆర్పీపై పాలడుగు పరోక్ష వ్యాఖ్యలు

రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో రెండున్నరేళ్లుగా వెలితి కనిపిస్తోందని, నిజమైన కార్యకర్తలెవరికీ గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన నెలకొందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోంమంత్రి చిదంబరం వహించాలన్నారు. ఇప్పటి వరకు దేశంలోని వైఫల్యాలకు విజయాలకు బాధ్యత వహించాల్సింది వీరిద్దరేనని బాధ్యతను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై వేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications