జగన్పై పుల్లా పద్మావతి అలక: శోభా నాగిరెడ్డి చర్చలు

తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పుల్లా పద్మావతి వైయస్ జగన్పై అలక వహించినట్లు చెబుతున్నారు. దాంతో ఆమె నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జగన్ రైతు దీక్షకు కూడా హాజరు కాలేదు. తెలంగాణకు చెందిన పుల్లా పద్మావతి తెలంగాణలో జరిగిన జగన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైయస్ జగన్ ఆదేశాల మేరకు శోభా నాగిరెడ్డి పుల్లా పద్మావతి దంపతులతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పుల్లా పద్మావతి మొదటి నుంచి జగన్ వెంట నడుస్తున్నారు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications