మావాళ్లకు తగిన శాస్తి: విస్తరణపై తెలంగాణ ఎంపీలు

పదవుల కోసం, ఉప ఎన్నికల్లో సీట్ల కోసం తిరిగే వాళ్లు తెలంగాణ ద్రోహులు అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తించవద్దన్నారు. డిజిపి దినేష్ రెడ్డి హయాంలో పోలీసులు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఐనా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఐనా, ముఖ్యమంత్రి కిరణ్ అయినా సీమాంధ్ర నేతలంతా తెలంగాణ వ్యతిరేకులేనన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications