మావాళ్లకు తగిన శాస్తి: విస్తరణపై తెలంగాణ ఎంపీలు

పదవుల కోసం, ఉప ఎన్నికల్లో సీట్ల కోసం తిరిగే వాళ్లు తెలంగాణ ద్రోహులు అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తించవద్దన్నారు. డిజిపి దినేష్ రెడ్డి హయాంలో పోలీసులు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఐనా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఐనా, ముఖ్యమంత్రి కిరణ్ అయినా సీమాంధ్ర నేతలంతా తెలంగాణ వ్యతిరేకులేనన్నారు.












Click it and Unblock the Notifications